హైదరాబాద్ : ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశ�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీపీఎల్ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుల జారీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డుల కోసం 9,41,641
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట్ – కొత్తగూడ రోడ్డు పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ రోడ్డు ర
హైదరాబాద్ : ఎలక్ర్టానిక్ తయారీ రంగంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనస�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటి వరకు 3,676 మంది విద్యార్థులు లబ్ది పొందారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశ
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాల
ఎల్లుండి సమాధానం ఇవ్వనున్న ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ, శాసనమండలిలో శనివారం బడ్జెట్పై చర్చించనున్నారు. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత�
వడ్డీలేని రుణాల కోసం 3 వేల కోట్లు రికార్డు స్థాయిలో నిధులు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బడ్జెట
ఏడేండ్లలోనే ఏడుపదుల వయస్సున్న రాష్ర్టాలతో పోటీ సకల వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు దేశానికే ఆదర్శంగా మన పథకాలు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలం�
కొవిడ్ కాలంలోనూ జాతీయ సగటుకు మించి..తలసరి ఆదాయంలో ఉరుకులు జీఎస్డీపీ రూ. 9,78,373 కోట్లు రాష్ట్రంలో 20.9% వృద్ధి రేటు సామాజిక-ఆర్థిక సర్వేలో వెల్లడి భూపరిపాలనలో తెలంగాణ నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టింద�