హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): భూము ల సమగ్ర సర్వే కోసం రూ. 400 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో త్వరలో డిజిటల్ సర్వేను ప్రారంభించే అవకాశం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను అత్యాధునిక పద్ధతుల్లో కొల�
పంచాయతీరాజ్శాఖకు 29,271 కోట్లు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్శాఖకు రూ.29,271 కోట్లు ప్రతిపాదించింది. వీటిల్లో ప్రధానంగా ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు, స్వయం సహాయక సం ఘాల వడ్డీ లేని రుణాలకు రూ.3 వ�
రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో వైకుంఠ ధామాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ. 200 కోట్లు ప్రతిపాదించింది. హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో వీటిని నిర్మిస్తారు. ప్రహరీ, విద్యుత్ దీపాలు, మ�
హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రాధాన్యం హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్శాఖకు ప్రభుత్వం రూ.15,030 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధికి భారీ నిధులు ప్రతిపాదించింది. పట్టణాల్లో వెజ్ అండ�
1500 కోట్ల బడ్జెటేతర నిధులుసహా 3వేల కోట్లు హైదరాబాద్, మార్చి 18, (నమస్తే తెలంగాణ): నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం సంస్థ చరిత్రలోనే అతి ఎక్కువ నిధులను కేటాయించింది. వార్షిక బ
మానవీయకోణంలో బడ్జెట్ కేటాయింపులు పోలీస్స్టేషన్లు,యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లు ఆర్టీసీని ఆదుకొనేందుకు రూ.3 వేల కోట్లు ఆసరా పెన్షన్ పథకానికి భారీగా నిధుల పెంపు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రాంత కష్ట�
బడ్జెట్లో భారీ కేటాయింపులపై సర్వత్రా హర్షం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 18: రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాలకు పండుగ తెచ్చింది. భారీగా ని�
రూ. 30 కోట్లు కేటాయింపు హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, విశ్వవిద్యాలయాల్లో మహిళా సిబ్బంది సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున షీ టాయిలెట్లను నిర్మించను�
సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం కరోనాతో ప్రపంచం వణికిపోయిన పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దెబ్బతగలకుండా చర్యలు తీసుకుంటూ, అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ను రూపకల్పన చేయడం ముఖ్యమం
అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం సామాజిక సేవారంగాలకు 73 వేల కోట్లు ఆసరా పింఛన్లకు 11,728 కోట్లు పింఛన్లలో కేంద్రం వాటా 1.20% మాత్రమే హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): సంక్షేమ, సేవా రంగాలకు ప్రభుత్వం
ఆర్థిక కార్యకలాపాలకు ఊతం బడ్జెట్లో కొత్త రంగాలపై దృష్టి మానవీయ కోణంతో కేటాయింపులు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధితోపాటు ఆర్థిక ప్రగతిని సాధించేలా రాష్ట్ర బడ్జెట�
రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు రూ.551 కోట్లు కేటాయించారు. అత్యధికంగా ఉస్మానియా వర్సిటీకి రూ.353.89 కోట్లు.. ఆ తర్వాత కాకతీయ వర్సిటీకి రూ.90.93 కోట్లు, బీఆర్ఏవోయూకు రూ.11.94 కోట్లు, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీకి రూ.28
వైద్యారోగ్యశాఖకు 6,295 కోట్లు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో వైద్యారోగ్యశాఖకు రూ.6,295 కోట్లు కేటాయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్యరంగాన్ని మరింత పటిష్ఠం చేయడం, పేదలకు నాణ్యమైన వైద్య�
పర్యాటకానికి రూ.726 కోట్లు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పర్యాటక, సాంస్కృతిక శాఖలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. రూ.726 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.385.62 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ.340.38 కో�