కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి భక్త యాత్రికుల కోసం అవసరమైన వసతి గృహాలు ఏర్పాటు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం వాటిని ఉపయోగంలోకి తేవడానికి కూడా చేతకావడం లేదని బీజేపీ ధ్వజమెత్తింది.
Perni Nani | తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలిపై ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. నీ ఆసుపత్రి భాగోతాలు తెలియవా..? ఒక్క హిందువుకైనా బిల్లు తగ్గించావా..? అంటూ మండిపడ్డారు. త�
ఒకవైపు పదునైన మాటలు.. మరోవైపు కేంద్రంపై నిప్పులు.. ఇంకోవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. వీటిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు.. ప్రజలను జాగృతం చేసేందుకు విజ్ఞప్తులు.. ఇన్ని �
జిల్లాలో వచ్చే నెలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకోసం భువనగిరిలోని ఓ హోటల్లో మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు అ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై మళ్లీ పాత పాటే అందుకొన్నారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఇటీవల సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా అడ్డదిడ్డంగ�
అంతర్గత కలహాలు కప్పిపుచ్చుకొనేందుకే కాంగ్రెస్ నాయకుల కపట నాటకం ఉత్తమ్వి అన్నీ ఉత్తరకుమార మాటలే ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, జనవరి 20: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయ�