బీసీ ఉద్యోగుల సమాచారమివ్వాలని అడిగినా వివిధ ప్రభుత్వశాఖలు ఇవ్వడం లేదని రాష్ట్ర బీసీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన సభ్యులు గురువారం ప్ర�
ఏకసభ్య బూసాని కమిషన్ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలను అసెంబ్లీ, మండలిలో సమర్పించలేదు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రాజకీయ (స్థానిక సంస్థలు) రంగాల్లో 42 శాత�
తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి గతంలో తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఆ దిశగా ఇప్పటికే బీసీ కమిషన్ సైతం బహిరంగ విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్త�
రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధులు బృందం ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నది. కమిషన్ చైర్మన్
కితాబిచ్చిన కర్ణాటక బీసీ కమిషన్ సభ్యులు తెలంగాణ కమిషన్ చైర్మన్, సభ్యులతో భేటీ హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని కర�
బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కొత్త పాలకవర్గం బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం బీసీలకు కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకు�
కవాడిగూడ : తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన న్యాయవాదులను సీఎం కేసీఆర్ గుర్తించి వారికి బీసీ కమిషన్ సభ్యులుగా నియమించడం అభినందనీయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ
కవాడిగూడ: సీఎం కేసీఆర్ న్యాయవాదులకు న్యాయం చేశారని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పాటిల్లు బీసీ కమి�
కొండాపూర్: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మెన్గా నియమితులైన సామాజిక వేత్త, బీసీ ఉద్యమాల నాయకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్రావును శిష్టకరణ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం సత్కరించారు. సంఘం �
సిటీ క్రిమినల్ కోర్టు నాంపల్లి: తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులుగా ఉద్యమ న్యాయవాదులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలిని నియమించడం పట్ల సీఎం కేసీఆర్కు తెలంగాణ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగా�