ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన మహిళల నెట్బాల్, మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ క్రీడాకారులు కాంస్యాలతో మెరిశారు.
జాతీయస్థాయి సెపక్తక్రా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం (జేఎన్ఎస్)లో నాలుగు విభాగాల్లో (టీం, రెగ్యు, డబుల్, క్వాడ్) పోటీలు నిర్వహిస్తున్న
అరంగేట్రం ఆసియాగేమ్స్లో తెలంగాణ ధృవతార ఇషాసింగ్ మరోమారు తళుక్కుమంది. 10మీటర్ల ఎయిర్పిస్టల్ టీమ్ఈవెంట్తో పాటు వ్యక్తిగత విభాగంలో ఇషా వెండి వెలుగులు విరబూసింది. బరిలోకి దిగేంత వరకే.. ఒకసారి పోటీ మొద
జాతీయ యూత్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు సత్తా చాటారు. కర్ణాటక వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మనవాళ్లు నాలుగు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం కైవసం చేసుకున్నారు. బాలికల 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో పాలకు�
మంత్రి శ్రీనివాస్ గౌడ్| రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష�
ఇంటర్స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పటియాల: జాతీయ ఇంటర్స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు కాంస్య పతకాలతో మెరిశారు. మంగళవారం జరిగిన మహిళల 4 X 100 మీటర్ల రిలే రేసులో జి�