అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మె
తెలంగాణ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు, యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రన్ కార్యక్రమానికి ఉదయం 6 గంటల నుంచే ఎమ్మెల్యే
తెలంగాణలో అద్భుతమైన పాలన కొనసాగుతున్నదని, దేశంలో ఎక్కడాలేని విధంగా శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. ప్రస్తుత రోజుల్లో వ్యాయామం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయని, దీంతో జీవన ప్
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణతో (Telangana) మరే రాష్ట్రం పోటీ పడటంలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. ఇదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చార�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా హైదరాబాద్లో తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ర