విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం సరైన మార్గదర్శనం తో సులభమవుతుందని వై-యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ తెలిపారు. ఈ ప్ర క్రియలో కీలక అంశాలను గుర్తిస్తే కోరుకున్న యూని
పెద్దపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీలత(34) అనే వివాహిత ఉర�
కరీంనగర్ : తెలంగాణ రాకముందు నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు ఉండేవి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను దిగుమతి చేసుకుంటే స్వరాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్ర�
మెదక్ : మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఎల్లమ్మ గుడి వెనకాల పిట్లం బెస్కు చెందిన రాచుపల్లి
వరంగల్ : నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరీసా చేసిన సామాజిక సేవ ఎంతో గొప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాజీపేట ఫాతిమా సెంటర్ లో కేథడ్రల్ చర్చి అధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా 25వ వర్
హైదరాబాద్ : అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన జార్జిటౌన్ యూనివర్సిటీ శతాబ్ది పురస్కారానికిత తెలుగు వ్యక్తి రాజా కార్తికేయ గుండు ఎంపికయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జ