సంగారెడ్డి జిల్లా కంది మండలం మక్తతండాలో శనివారం గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యువతులు తండాలోని దుర్గాభవానీ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తీజ్ అంటే మొలకలు అనే అర్థం వస్తుంది. ఈ పండుగను కేవలం పెండ్లికాని గిరిజన యువతులు మాత్రమే జరుపుకొంటారు. తరతరాలుగా వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారం గిరిజనతండాల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
లంబాడీల జీవనం వైవిధ్య భరితం. వారిని మధుర లంబాడీలు, కాయితి లంబాడీలు, కొప్పు లంబాడీలు, జుట్టు లంబాడీలు అని పిలుస్తుంటారు. జుట్టు లంబాడీలు అంటే వారు అసలు ఒప్పుకోరు. జుట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బతుక�
మహబూబాబాద్ : గిరిజనుల సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడారు. బయ్యారం మండలంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో ఎంపీ కవి�
పాలకుర్తి : త్వరలో గిరిజనులకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సాంస్కృతిక భవనాన్ని నిర్మించి ఇస్తామని, ఇందుకు అవసరమైన ఎకరాన్ని స్థలాన్ని సేకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలెక్టర్ను ఆదేశించార