కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ భారీ టెక్ కంపెనీల అధినేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 24న ప్రసారమైన ‘వన్ డెసిషన్' పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, పెద్ద కంపెనీల్లోని చాలా మంది ప్రముఖులు ఏఐ వల్ల �
కొందరు శక్తిమంతులు మనుషులను ఏఐ ద్వారా భర్తీ చేయాలని కోరుకుంటున్నారని కెనడా కంప్యూటర్ శాస్త్రవేత్త, ‘ఏఐ పితామహుడి’గా గుర్తింపు పొందిన యోషువా బెంగియో పేర్కొన్నారు. టెక్ దిగ్గజాలను ఉద్దేశించి ఆయన ఈ వ్య
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ విద్యుత్తు వినియోగం భారీ స్థాయికి చేరుకుంది. 2023లో ఈ రెండు కంపెనీలు 24 టెరావాట్ అవర్ విద్యుత్తును వినియోగించాయని తేలింది. దాదాపు 100కు పైగా దేశాలను మించి ఈ కంపెనీలు వ�
దేశీయ ఐటీ దిగ్గజాలు తమ పంథాను క్రమంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు సీనియర్, ఉన్నతాధికారులను నియమించుకోవడానికి పెద్దపీట వేసిన ఐటీ సంస్థలు క్రమంగా ఫ్రెషర్ల కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి.