AP Mega DSC 2025 | ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి తుది జాబితాను ఏపీ విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను మెగా డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
‘బీఆర్ఎస్ పాలనలో 26 వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8 వేలు, గురుకులాల్లో 18 వేల నియామకాలు చేశాం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు.
టీచర్ల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్టీ కేటగిరీలో 11 పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు.
R. Krishnaiah | పోస్టులు తగ్గిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామంటే ఊరుకునేది లేదని, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు.
R.Krishnaiah | టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 18 కేజీబీవీలు ఉన్నాయి. బాసర మినహా 18 కేజీబీవీల్లో 6-10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 12 కేజీబీవీల్లో ఇంటర్ విద్య కూడా కొనసాగుతోంది.