ప్రాథమిక పాఠశాలలో 16 మంది, అంగన్వాడీలో 10 మంది (పూర్వ ప్రాథమిక పాఠశాల) విద్యార్థులు ఉండగా రెండు గదుల్లో ఒక్కొక్కరు పాఠాలు చెప్పేది. 2017లో తండాలోని అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహించిన టీచర్ బదిలీపై రాజన
‘మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్' అంటూ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చిన్నారులు కన్నీరు పెట్టుకుంటూ వేడుకున్న ఘటన మండలంలోని నడింపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్నది. నాగిళ్ల శ్రీశైలం తొమ్మిదేం
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల జాతరకు నేటి నుంచే తెరలేవబోతున్నది. హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర సర్కారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన కసరత్తు చేసింది.
సర్కారు బడుల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటగిరీ(1,2,3)ల వారీగా పాఠశాలల్లో ప్రస్తుత ఖాళీల జాబితా, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్