పశ్చిమ బెంగాల్లో ఇటీవల నియమితులైన బోధన, బోధనేతర ఊరట లభించింది. వారి నియామకం చెల్లదంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కేసులో బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. కేసు విచారణను మే 6కి వాయిదా వ�
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయుల నియామకాల కేసులో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.