డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి.
తెలంగాణలో డీఎస్సీకి లైన్ క్లియర్ అయ్యింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో - 96ను జారీచేసింది. ఈ నేపథ�
Bengal jobs scam | పశ్చిమబెంగాల్ టీచర్ల నియామక కుంభకోణంలో అధికార పార్టీ నాయకుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో భారీగా వెనకేసున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ
Partha Chatterjee | ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటం, మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేయడం పశ్చిమ బెంగాల్లో కలకలం సృష్టిస్తున్నది. పార్థాను ఇప్పటికీ మంత్రివర్గంలో
టెట్ సర్టిఫికెట్ | టెట్ ( Teacher Eligibility Test ) సర్టిఫికెట్ గడువు ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటన చేశా�