దేశంలోనే అతి పెద్ద నమూనాల తయారీ కేంద్రమైన టీ వర్క్స్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదివారం సందర్శించారు. టీ వర్క్స్లో ఏర్పాటు చేసిన తయారీ యంత్రాలను మంత్రి పరిశీలించారు.
హైదరాబాద్ టీ వర్క్స్లో శనివారం మేకర్ ఫెయిర్ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలో అతి పెద్ద భౌతిక వస్తువుల నమూనాల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన టీ వర్క్స్లో త్రీడీ ప్రింటింగ్, కుండల తయారీ, రోబోటిక్స�
కొత్త ఆవిష్కరణల తయారే లక్ష్యంగా టీ వర్క్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 16 నుంచి 17 వరకు రెండు రోజుల పాటు టీ వర్క్స్లో నిర్వహించే మేకర్స్ ఫెయిర్ కార్యక్రమానికి రాష్ట�
సరికొత్త ఆవిష్కరణలకు టీవర్క్స్ కేంద్రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన టీవర్క్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రంగా ఉన్న టీ వర్క్స్.. ఇంజినీరింగ్ విద్యార్థుల ఇంటర్న్షిప్కు వేదికగా మారింది. వివిధ రకాల యంత్ర పరికరాలతో ప్రయోగాలు చేసేందుకు, కొత్తగా ఉత్పత్తులకు సంబంధించిన న