ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టీబీఎం పద్ధతిలో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతి (డీబీఎం)లోనే సాధ్యమని ప
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధిక
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు తొమ్మిదోరోజు (SLBC Tunnel Rescue) కొనసాగుతున్నాయి. టన్నెల్లో 8 మంది ఎక్కడున్నారో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృం�
ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ముందస్తు అధ్యయనలోపమే ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. షియర్ జోన్కు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో ప్ర భుత్వం, నిర్మాణ సంస్థలు విఫలమయ్యాయ ని పేరొంటున్నార�
ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ సహాయ చర్యలను వేగవంతం చేసినట్టు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ ప�
నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రతిష్టంబన కొనసాగుతున్నది. సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితుల