TB Cases | ప్రాణాంతక అంటు వ్యాధుల్లో కొవిడ్-19 (Covid-19)ను క్షయ వ్యాధి మించిపోయింది. 2023లో రికార్డు స్థాయిలో 82 లక్షల కొత్త కేసులు (TB Cases) నిర్ధారణ అయ్యాయి. 2022లో వీటి సంఖ్య 75 లక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెంద�
గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించ
Tuberculosis | క్షయవ్యాధి (TB) ఓ ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ నివేదిక ప్రకారం 2021లో 16 లక్షల మంది టీబీకి బలయ్యారు. మరో వైపు భారత్ 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలనే లక్ష�