రాష్ట్ర ఆదాయం అంచనాకు అనుగుణంగా పెరగడం లేదు కానీ, అప్పు లు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 33.49 శాతమే వచ్చింది.
ప్రస్తుతం అనధికారికంగా జరుగుతున్న ఆర్థిక సెక్యూరిటీల విపణి (గ్రే మార్కెట్) కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రీ-ఐపీవో (ముందస్తు ఇనీషియల�
ధూమపాన ప్రియులకు చేదువార్త. త్వరలో సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పన్ను ఆదాయం తగ్గకుండా చూడటానికి కేంద్రం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని పెంచాలని యోచిస్తున్నది. ప్రస్తుతం జీఎస్టీ 28 శాతం, ఇతర �
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా ఆదాయ లక్ష్యాలను సాధించలేకపోయింది. ఇప్పటివరకు బడ్జెట్ ఆదాయ లక్ష్యంలో కేవలం 39.41 శాతమే ఆర్జించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో ఆదాయ పెంపు
రాష్ట్రంలో వివిధ రకాల పన్నుల ద్వారా రాబడి భారీగా పెరిగింది. ఫిబ్రవరి నాటికి రూ.98,199 కోట్లు వసూలైంది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావంతో పన్ను రాబడి రూ.67,963 కోట్లు మాత్రమే రాగా, ఈ ఏడాది ఏకంగా 30,236 కోట్లు పెరిగిం