కాకతీయ విశ్వవిద్యాలయం గురువారం నుంచి పీహెచ్డీ కేటగిరి-2 ఇంటర్వ్యూల ప్రక్రియను షురూ చేసింది. పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నది. గత సంవత్సరం నవంబర్లో పీహెచ్డీ ప్రవేశ పరీక్�
అవగాహనతో అవకాశాలు.. సహకారంతో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. కేయూ సెనేట్హాల్లో గురువారం ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫోరం’ ఆధ్వర్యంలో
కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ ఏ-ప్లస్ గ్రేడ్ సాధించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా 2017, సెప్టెంబర్ 12న ఏ-గ్రేడ్ గుర్తింపు పొందగా ఇప్పుడు న్యాక్ ఏ-ప్లస్ సాధ
శాస్త్రీయ ఫలితాల ద్వారా సమాజానికి ప్రయోజనం చేకూరాలని కేయూ వైస్ చాన్స్లర్ తాటికొండ రమేశ్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం, యునైటెడ్ కింగ్డమ్, వేల్స్, అబెర్యస్త్వ్యత్ యూనివర్స�