శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అద్భుతంగా ప్రసంగం చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా �
ఆత్కూరు గ్రామంలో అబ్బూరి సర్కిల్ బోర్డును తొలగించడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. ఆత్కూరు గ్రామంలో అబ్బూరి సర్కిల్ను తొలగించిన ప్రదేశాన్ని శనివారం ఆ
వెయ్యిమంది రేవంత్రెడ్డిలు వచ్చినా తెలంగాణ నుంచి కేసీఆర్ను తుడిచివేయలేరని, తెలంగాణ ఉన్నంతవరకు కేసీఆర్ అనే వ్యక్తి సజీవంగా నిలిచి ఉంటారని, కేసీఆర్ను ఇంచుకూడా కదిలించడం ఎవరితరం కాదని బీఆర్ఎస్ ఖమ్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం నాటి ఖమ్మం సభ ద్వారా ఈ విషయం మరోసారి రుజువైందని స్పష్టం చేశారు.