కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ దందా జోరుగా సాగుతున్నది. జిల్లా సరిహద్దు మండలాల నుంచి బియ్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు బియ్యం తీసుకుని వీధి వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక మాఫియా ఇక్కడి వాగుల నుంచి నిత్యం వందల టన్నుల్లో హద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నద�
వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేయడంతో బండార�
మిల్లర్ల అక్రమాలు మితిమీరుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం సీఎమ్మార్ కింద ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని, సొమ్ము చేసుకుంటున్న బాగోతం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్