Annamayya | ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య (Annamayya) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులో 150వ మైలు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు కల్వర్టును ఢీకొట్టింది.
Children | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని తుమ్మెనాల గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. గుర్తించిన స్థానికులు చిన్నారుల కోసం గాలిస్తున్నారు.
కర్ణాటకలోని గోడ్వాడీ షరీఫ్ దర్గా వద్ద ఘటన మృతులంతా హైదరాబాద్ వాసులు రహ్మత్నగర్ డివిజన్లోని విషాదఛాయలు మరో రెండు చోట్ల ముగ్గురు గల్లంతు బంజారాహిల్స్, అక్టోబర్ 3: దైవదర్శనానికి వెళ్లిన నలుగురు ప�