కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. గురువారం బీఆర్ఎస్ క
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 14 మంది అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు అసెంబ్లీ స్థ�
కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నదని, ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగసంస్థలతోపాటు కుల వృత్తులను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
ఉపఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 4: తెలంగాణలో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి, రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని మునుగోడు ఉప