అగ్ర కథానాయిక తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్ మహాదేవ్కు అనుబంధ యాప్గా ఉన్న ఫెయిర్ ప్లే కోసం తమన్నా ప్రచారకర్తగా
2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో తెరంగేట్రం చేసింది మిల్కీబ్యూటీ తమన్నా. అదే ఏడాది మనోజ్ ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొత్తంగా 19ఏళ్ల కెరీర్ని పూర్తి చేసుకుంది తమన్నా. దాంతో తమన్నాపై అభి�