Afghan quake | ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan)ను భారీ భూకంపం (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఆప్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వ దళాలు శనివారం పాక్ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్పై దాడులు చేశాయి. పాక్ ప్రతిస్పందిస్తూ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు ఆప్ఘన్ సైనికులు, ఓ పాకిస్థానీ సైనికుడు మరణ�
తూర్పు అఫ్గనిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులలో 46 మంది పౌరులు మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హ
తాలిబన్ రాజ్యం ఆప్ఘనిస్థాన్ను ఇటీవల భారీ భూకంపం బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ భూకంపం వల్ల సుమారు 1150 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 1600 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆ దేశం
తాలిబన్ల హయాంలో ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) పరిస్థితి ఎంత దారుణంగా మారబోతోందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎప్పుడూ స్కూల్ ముఖం కూడా చూడని ఓ ముల్లా ఇప్పుడు అక్కడ విద్యాశాఖ మంత్రి.