Ganesh Festival | మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో మట్టి వినాయక
ఆనంద్కృష్ణ, స్వాతిమండల్, అశోక్, ఇందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జీఎస్టీ’. కొమారి జానకిరామ్ దర్శకుడు. కొమారి జానయ్యనాయుడు నిర్మాత. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి త
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రశంస మంత్రి తలసానిని కలిసిన అధికారుల బృందం హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల, కుర్మలకు ఆర్థికంగా స్వావలంభన లభిస్త�
అమీర్పేట్: వయోధికుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొవిడ్ కారణంగా గత రెండేండ్లుగా అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం జరపుకోలేని పరిస్థితి నెల�
హైదరాబాద్ : హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగరంలోని బీఆర్కేఆర్ భవన్లో చలనచిత్ర పరిశ్ర�
ఒక్కో యూనిట్ ధర 1.75 లక్షలకు పెంపు ఇప్పటికే డీడీలు కట్టిన వారికి కూడా వర్తింపు త్వరలోనే రెండో విడత.. కేసీఆర్ ఆదేశాలు బీసీల అభివృద్ధిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష రెండు విడతల్లో కలిపి 11 వేల కోట్లు ఖర్చుగొర్రె�