నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులను అధికారులు భయాందోళనకు గురిచేసి సంతకాలు పెట్టించుకోవడం సరైన పద్ధతి కాదని భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రా
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆశా వర్కర్లు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు బయలుదేరి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ముద్దసాని రమేష్ కు విన
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులకు ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంత మాత్రం సహించమని మాగనూరు గ్రామస్తులు రాఘవ కన్స్ట్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు.
మండలంలోని దాచక్పల్లి గ్రామ సమీపంలో సర్వే నెం 36లో తమకు భూమి హక్కు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. భూమి హక్కు కల్పించే విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలను తాసీల్దార్ పట్టించుకోవడం లేదని మంగళవారం తాసీ
ఆక్రమణకు గురైన తన ఇంటి స్థలాన్ని ఇప్పించండి సారూ.. అంటూ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించింది. లేదంటే చావడానికైనా అనుమతి ఇవ్వండి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని మధిర తహ�