లంచమిస్తేనే పనులు చేస్తున్నారని జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాలకెళ్లే వారిని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారన�
జిల్లాలో భూభారతి సదస్సుల ద్వారా వచ్చి న దరఖాస్తులను వచ్చే నెల 10తేదీ లోపు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ..వాటి సాధ్యాసాధ్యాలపై తహసీల్దార్లు తర్జన భర్జన పడుతున్నారు.
రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది. ముఖ్యంగా పీఏసీసీఎస్లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాటిని చెల్లి�
సైబర్నేరగాళ్లు రూట్ మార్చారు.. సీబీఐ అధికారులమంటూ ఇప్పటివరకు సాధారణ ప్రజలను మోసం చేసిన మోసగాళ్లు..ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అధికారులు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంటతండాల్లో భూసేకరణకు సంబంధించి సర్వే పనులను మంగళవారం ప్రారంభిం�
విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కృషిచేస్తున్నట్లు తపస్ పరిగి మండల అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. సోమవారం �
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి పటిష్ట విధానాన్ని రూపొందిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ పనితీరుపై తాసీల్దార్లు ఆత్మపరిశీలన చేసుకోవాల
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, గొల్లపల్లి గ్రామాల శివార్లలోని ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు తమ సొంత కష్టార్జితంలా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు.
Promotions | తెలంగాణలోని 81 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అయితే, ఇంతకు ముందే ప్రభుత్వం 19 మందికి పదోన్నతులు కల్పించింది. తాజాగా మరో 81 మందికి ఇవ్వడంతో మొత్తం 100 మంది తహసీల్�