దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ తొలి వామప్ పోరులో భారత్కు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన తమ మొదటి మ్యాచ్లో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
టీమిండియా సారథి రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2023 ముందున్న నేపథ్యంలో వీరూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించ�
రీఎంట్రీలో అదరగొడుతున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. తాను సాధించాలనుకున్న లక్ష్యమేమిటో తనకు గతంలోనే చెప్పాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ను తిరిగి భ�
టీమిండియా నయా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చాలాకాలంగా రిలేషన్ లో ఉన్న జయా భరద్వాజ్ తో జూన్ 1న అతడి వివాహం ఆగ్రాలో ఘనంగా జరిగింది. అయితే ఈ కొత్త జంట ఇప్పుడు హనీమూన్ కు వెళ్లేందుకు ప్లాన్ చే�