మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్కీముల్లోకి వచ్చే పెట్టుబడులు గత నెలలో 14 శాతానికిపైగా పెరిగాయి. డిసెంబర్లో రూ. 41,156 కోట్లకు చేరాయి. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఈ స్థాయి�
శశాంక్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. హైదరాబాద్లో పదేండ్ల క్రితం రూ.50 లక్షలతో ఓ ఇల్లు కొన్నాడు. నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తూపోతున్నాడు. ప్రస్తుతం ఇంకా చెల్లించాల్సిన ఇంటి అప్పు రూ.30 లక్షలుగా ఉన్నది. కానీ నెలనెలా ఈఎం�
దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది గొప్ప ఉత్సాహమే లభించింది. ఈ సంవత్సరం మొదలు నవంబర్ నెలాఖరుదాకా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ ఏకంగా రూ.17 లక్షల కోట్లపైనే పెరిగింది �
ప్రతీ మనిషి తన జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం. అది చిన్నతనం నుంచే అలవర్చుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. నిజానికి ఇది ఒకప్పటితో పోల్చితే ఇప్పటి తరాలకు నేర్పడం సులభ�
కెరియర్ ఆరంభంలోనే ఆకర్షణీయమైన జీతాలు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ ఒడిసిపడుతూ ముందుకు దూసుకెళ్తున్న ప్రతిభావంతులు. మూడు పదుల వయస్సులోనే జీవితంలో స్థిరపడుతున్న అదృష్టవంతులు.. ఇవీ మిల్లేనియల్స్ గురిం�