సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీలో భారత షట్లర్ల హవా కొనసాగుతున్నది. గత కొన్నేండ్లుగా గాయాలకు తోడు ఫామ్లేమితో సతమతమవుతున్న స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. టోర్నీలో ఫైనల్లోకి దూ�
సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో బరిలో మిగిలిన ఏకైక భారత ఆటగాడు ప్రియాంశు రజవత్ క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నాడు. ఈ యేడాది ఆర్లియన్స్ టోర్నీని గెలుచుకున్న ప్రియాంశు గురువారం
నేటి నుంచి సయ్యద్ మోదీ టోర్నీ లక్నో: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో ఓటమి పాలైన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల�