Bomb Threat | తిరుపతిలో బాంబు బెదిరింపు వార్త కలకలం సృష్టించింది. ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఐఈడీతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ అ�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swami Temple) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి తోమల సేవలో (Thomala Seva) పాల్గొన్నారు.
తాళపత్ర గ్రంథాలు భ ద్ర పరచడానికి అధునాతన సాంకేతి క పరిజ్ఞానంతో నిర్మించనున్న భవన నిర్మాణ స్థలాన్ని బుధవారం అధికారులు పరిశీలించారు. జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో అధికారుల బృం దం వేద విశ్వవిద్యాలయంలో స్థ�