భారతదేశ అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్గా జాస్తి సుబ్బమ్మ రికార్డు సృష్టించారు. పోయిన నెలలో ఫోర్బ్స్ జాబితాలోకి అడుగుపెట్టిన సుబ్బమ్మ.. ప్రస్తుత నికర సంపద సుమారు రూ.91.9 వేల కోట్లు (1.1 బిలియన్ డాలర్లు).
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సంస్థలోకి వచ్చిన రూ.9,589 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనకు కే�