Suspensions | జిల్లాలోని ఉండవెల్లి మండలం అలంపూరు చౌరస్తాలో ఉన్న మహాత్నా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సీరియస్ అయ్యారు.
వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయడం లేదన్న కోపంతో గతంలోనే షోకాజ్ నోటీసులతో బెదిరింపులకు పాల్పడిన సర్కారు, ఇప్పుడు ఏకంగా సస�
‘ఎంత మందలించిన కొందరు సిబ్బందిలో మార్పు రావడం లేదు. పంజాగుట్ట ఠాణా మాదిరిగా మధురానగర్, బోరబండ పోలీస్స్టేషన్లనూ ప్రక్షాళన చేస్తా’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు.