మిస్ యూనివర్స్ - 2022 పోటీలు అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 80 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్విశ్వసు�
పుస్తకంలోని అక్షరాల వెంట కళ్లు మునుముందుకు పరుగులు తీస్తున్నప్పుడు, మనసు జ్ఞాపకాలను తవ్వుకుంటూ గతంలోకి వెళ్లిపోతుంది. పుస్తకం చదవడమే కాదు..సినిమా చూస్తున్నా, పాటలు వింటున్నా.. మనసులో ఏదో ఒక జ్ఞాపకం ఠక్క�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఘనత లలిత్ మోడీదే అని చెప్పకతప్పదు. 2008లో ఈ లీగ్ కు కర్త, కర్మ, క్రియ అయి వ్యవహరించిన మోడీ.. తర్వాత వెలుగుచూసిన అవినీతి ఆరోపణలతో దేశం విడి
మూడేళ్ల ప్రేమాయణానికి వీడ్కోలు పలికింది బాలీవుడ్ నటి సుస్మితాసేన్. ప్రియుడు రోహ్మన్ శావల్తో తన అనుబంధం ముగిసినట్లుగా ఆమె ప్రకటించింది. రోహ్మన్తో సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో �
Miss Universe | రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సరిగ్గా 21 ఏండ్ల తర్వాత విశ్వ సుందరి కిరీటాన్ని భారత్ దక్కించుకుంది. చివరి సారిగా 2000 సంవత్సరంలో భారత్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకోగా, మళ్ల�
హీరో కొడుకు హీరో అనిపించుకోవడం సాధారణమే. హీరోయిన్ కూతురు హీరోయిన్ కావడమే అరుదు. అలా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నవాళ్లూ లేకపోలేదు. ఆ జాబితాలో కొత్తగా చేరబోతున్నది సుస్మితా సేన్ దత్తపుత్రిక రేణీసేన్