లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి (Rathasaptami) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా తిరుమలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేశాలయాని
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా