రాజకీయ పెత్తనమో... లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని సుమారు 1600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు అందక ఇక్కట్లకు గురవుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో �
పేదల వైద్య చికిత్స కోసం ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్య శ్రీ పథకాన్ని సూర్యాపేటలో అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన డాక్టర్లు, సిబ్బందికి అందాల్సిన నగ
ఎవరికైనా ఏదైనా అవసర నిమిత్తం గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలన్నా.. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చినా.. మరేదైనా సంతకం కావాలన్నా నేరుగా సూర్యాపేట జనరల్ దవాఖానలోని ఓ డాక్టర్ను కలిస్తే సరిపోతుందనే ప్రచా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు వైద్యం పేదలకు దూరమవుతున్నది. నాణ్యమైన వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందకపోగా వసతులు లేమితో దవాఖానలు అధ్వానంగా మారాయి.