సీఎం కేసీఆర్ ఆశయంలో ప్రజలు భాగస్వాములు కావాలి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్/రూరల్/బొడ్రాయిబజార్, జూలై 9 : సూర్యాపేట జిల్లాకు ప్రపంచ చిత్ర పటంలో ప్రత్యేక చోటు దక్కాలని, అందుకు అనుగ�
హుజూర్నగర్, జూలై 8 : హుజూర్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి పనులు సంబురంగా జరుగుతున్నాయి. 7వ విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటే పనులు కొనసాగుతున్నాయి. హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 18,
సూర్యాపేట రూరల్, జూలై 7 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాల, పట్టణాల రూపు రేఖలు మారుతున్నాయని సూర్యాపేట ఆర్డీఓ రాజేంద్రకుమార్ అన్నారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం, రాజానాయక�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పారిశుధ్య పనులు, మొక్కల నాటింపు తిరుమలగిరి/నాగారం/తుంగతుర్తి/నూతనకల్/మద్దిరాల/అర్వపల్లి, జూలై 6 : నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. �
త్వరలోనే సీఎం దళిత సాధికారిత పథకం ఫలాలు మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యం పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో సర్వే సమస్యలు, అవసరాల గుర్తింపు సూర్యాపేట, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : సమాజంలో అట్టడుగు�
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించిన ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో 11,113 కార్డులు మంజూరు సూర్యాపేట, జూలై 4 : పేద ప్రజలకు అందించే ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొంతకాలంగా దరఖాస్తు చేసుకున్న వా�
సూర్యాపేట, జూలై 4 : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం పారిశుధ్య పనులు చేపట్టారు. ఓహెచ్ఎస్ఆర్, మినీ వాటర్ ట్యాంకులు, పశువుల తొట్లను శుభ్రం చేశారు. పాత బావులను పూడ్చి అపరిశుభ్ర
సూర్యాపేట టౌన్, జూలై 2 : ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఆర్థిక వనరులు కాదు.. ఆక్సిజన్ అవసరం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కరోనా దెబ్బతో అందరికీ ఆక్సిజన్ విలువ తెలిసింద
ప్రగతిపై నిర్లక్ష్యం చేసిన గత పాలకులుకాగితాల మీదే లెక్కలు చూపారుమొక్కల పెంపకం అందరి బాధ్యతగ్రామాల వారీగా కూరగాయలు సాగు చేయాలిమంత్రి జగదీశ్రెడ్డి.. తిరుమలగిరిలో‘పట్టణ ప్రగతి’ ప్రారంభంతిరుమలగిరి, జూల
నేటి నుంచి నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతిహరితహారంలో 86.60 మొక్కల నాటింపు లక్ష్యంపది రోజుల నిర్ధిష్ట కార్యాచరణ సిద్ధంప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు భాగస్వామ్యంపారిశుధ్యం, పెండింగ్ పనుల పూర్తికి �
కొత్త పురపాలక చట్టంతో పకడ్బందీ వ్యవస్థసెగ్రిగేషన్ సిస్టమ్లో దేశానికే సూర్యాపేట ఆదర్శంపట్టణ ప్రగతి అవగాహన సమావేశంలోవిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిబొడ్రాయిబజార్, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం చేపడ�
శరవేగంగా చెక్డ్యామ్ల నిర్మాణం జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఏటికి అడ్డుకట్టలు వేసి నీటిని ఒడిసి పట్టేందుకు చేపడుతున్న చెక్డ్యామ్ల నిర్మాణాలు చకచకా పూర్తవుతున్నాయ
నడిగూడెం, జూన్ 29 : పల్లె ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ జూలై 1 నుంచి 10వరకు జరిగే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో
వేములపల్లి, జూన్ 27 : మండలంలోని మొల్కపట్నం ఐసొలేషన్ కేం ద్రంలో ఉన్న కరోనా పేషెంట్లకు గ్రామానికి చెందిన ఎల్లబోయిన పోలెరాజ్, రవి ఆదివారం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నామిరెడ్డి కర�
సూర్యాపేట టౌన్, జూన్ 27 : ప్రజారోగ్య పరిరక్షణే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని.. కొవిడ్ నివారణలో ఆయన ముందస్తు చర్యలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ�