పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు కలెక్టర్ సహా ఉన్నతాధికారుల పర్యటనలు పలు పనుల్లో రాష్ట్రంలోనే టాప్లోకి సూర్యాపేట జిల్లా సూర్యాపేట, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : కొద్దినెలలుగా కలెక్టర్తో సహా ఆయా శాఖల ఉన్
ఆత్మకూర్(ఎస్) 4.38లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఆత్మకూర్(ఎస్), జూన్ 26 : ఏడో విడుత హరితహారంలో మొక్కలు నాటేందుకు మండల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రతి ఇంట్లోనూ పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కల�
భూమి పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ వర్తింపు 2,52,659 మంది రైతులకు పెట్టుబడి సాయం దశలవారీగా జమ చేసిన సర్కారు సూర్యాపేట, జూన్ 25(నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో రైతుబంధు సాయం పంపిణీ 98శాతం పూర్తయ్యింది. వానకా�
సూర్యాపేట సిటీ, జూన్ 25 : ట్రైనీ ఎస్ఐలు ప్రజా సంబంధాలు, సాంకేతికంగా నైపుణ్యం పెంచుకోవాలని ఎస్పీ ఆర్.భాస్కరన్ సూచించారు. ఆరు నెలల శిక్షణకు వచ్చిన 37మంది ట్రైనీ ఎస్ఐలకు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవార
ఆత్మకూర్(ఎస్), జూన్ 24 : హరితహారం 7వ విడుత లక్ష్యాన్ని అధిగమించి మండలాన్ని హరిత వనంగా మార్చాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఏపూరు గ్రామంలో హరితహారం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను గు
అనంతగిరి, జూన్ 24 : రైతు వేదికలతో వ్యవసాయ రంగం మరింత పటిష్టం కానున్నదని, ఏరువాక పున్నమి రోజున రైతు వేదికలను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండల
లాభసాటి వ్యవసాయానికి సీఎం కేసీఆర్ నిర్ణయం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పెన్పహాడ్ మండలం గాజులమొల్కాపురంలో ఏరువాక పున్నమి పెన్పహాడ్, జూన్ 24 : ఎకరం భూమిలో రైతులు లక్ష రూపాయల ఆదాయం సాధించాలన్నద
మఠంపల్లి, జూన్ 23 : పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర విజిలెన్స్ అధికారి చక్రవర్తి అన్నారు. బుధవారం మండలంలోని బక్కమంతులగూడెం, చెన్నాయిపాలెంలోని అంగన్వాడీ కేంద్రాలు, పల్లెప్రకృతి వనాలు, �
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిడమనూరు, హాలియా, త్రిపురారం మండలాల్లో రైతువేదికలు ప్రారంభం నిడమనూరు,జూన్23: వ్యవసాయంలో విజ్ఞా నాన్ని పెంపొందించేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర విద్యుత
సూర్యాపేట రూరల్, జూన్ 23 : రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీపై �
స్వచ్ఛ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ నరేందర్ చివ్వెంల, జూన్ 22 : గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేయడం వల్ల గ్రామ పంచాయతీలు ఆదాయం పొందవచ్చని స�
మేళ్లచెర్వు, జూన్ 21 : తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల్లో మోటారుసైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిలో కొడుకు పోలీసులకు చిక్కగా, తండ్రి పరారయ్యాడు. తెలంగాణలో చోరీకి పాల్పడ్డ ఏడు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకు�
సూర్యాపేట టౌన్, జూన్ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధ్దిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. అంతర్జాతీయ �