‘నిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్కు ధీటుగా సేవలు అందిస్తున్నది. కానీ అది సరిపోదు. రాబోయే రోజుల్లో విదేశాల్లోని రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించేలా అంతర్జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్గా చూడాలనేది నా కళ.
గ్రేటర్లో 88.5 శాతం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్లు సోమవారం బల్దియా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 సంవత్సరంలో 59,745 వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు.
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచుతున్నారు
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందులో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు జేబులకు చిల్లులు పడుతూనే ఉంటాయి. పైసా తక్కువ ఉన్నా.. బయటకు గెంటేస్తారు. ఇది మన అందరికీ
చిన్న పేగుకైనా, పెద్ద పేగుకైనా, గర్భసంచికైనా, కాలేయానికైనా, క్లోమానికైనా, మూత్రాశయానికైనా.. సర్జరీ చేసే అత్యాధునిక రోబో నిమ్స్ దవాఖానలో అందుబాటులోకి రానున్నది. మరింత వేగంగా, కచ్చితత్వంతో శస్త్రచికిత్సల
‘స్పెషల్ సర్జరీ డ్రైవ్’ చేపట్టిన వైద్యుల బృందం.. ప్రతిరోజు 15 మందికి ఆపరేషన్ చేయాలని ప్రణాళిక అందుబాటులో వసతులు.. ప్రస్తుతం గాంధీలో 206 మంది బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స బన్సీలాల్పేట్, మే 29: కరోనా న