నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 327 యూనియన్ మునుగోడు సెక్షన్ లీడర్ పెరుమాల్ల నరసింహ ఆధ్వర్యంలో శనివారం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
సంవత్సరానికి ఒకసారి జరిగే పశువుల జాతర(సంత) కిక్కిరిసిపోయింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రత్యేక పశువుల జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప�
యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్రెడ్డి కుడితి, సురేష్కుమార్ సడిగె నిర్మాతలు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడ�
హుజూరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ ఐఐటీ 1993 బ్యాచ్ విద్యార్థులు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళంగా అందజేశారు. బ్యాచ్ ప్రతినిధి సురేశ్బాబు, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా రూ.1.5 కోట్ల