టాలీవుడ్ (Tollywood)యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ప్రస్తుతం ఏజెంట్ (Agent) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
స్టైలిష్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచిన సురేందర్ రెడ్డి ‘అతనొక్కడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా, ఆ తర్వాత.. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రవితేజ, రామ్ చరణ్, చిరంజీవి వంటి హీరోలతో సి�
HBD Pawan kalyan | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్కు మంచి క్రేజ్ ఉంటుంది. వాళ్లు కలిసి సినిమా చేస్తున్నారంటే చాలు అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోతాయి. మరీ ముఖ్యంగా డైరెక్టర్, రైటర్ కాంబినేషన్స్పై ఆసక్తి ఎక్కువగా �
అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అనే సినిమా చేయగా, ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి �
అక్కినేని అఖిల్ మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ సారైన మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యా�
అక్కినేని అఖిల్ హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మనోడికి ఒక్క హిట్ కూడా ఇవ్వకపోవడంతో తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్పైన చాలా నమ్మకం పెట్టుకున
అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ మంచి హిట్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇటీవల అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావలసి ఉండగా, ప్రస�
గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో నిదానంగా అడుగులు వేస్తోన్న అఖిల్ ప్రస్తుతం వేగాన్ని పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా కోసం సన్నద్ధమవుతోన్న ఆయన �
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ వేల్పూర్, మే 31: రైతుల మేలు కోసం నిరంతరం పోరాడిన దివంగత వేముల సురేందర్రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. సోమవారం నిజామ�
ఎంపీ సంతోష్ కుమార్ | జిల్లాలోని వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పూల మాల వ�
అక్కినేని హీరోలంటేనే గ్లామర్ కి కేరాఫ్ అని చెబుతారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ మాత్రం ఆ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు ఉన్నాడు. అందుకే రఫ్ అండ్ టఫ్ లుక్ లో కనిపించేందుకు మాస్ గా మారుత�
అక్కినేని అఖిల్ మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనే చిత్రాన్ని చేయగా, ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.