యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి సతీసమేతంగా దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం గుట్టకు చేరుకున్న ఆయన స్వయంభూ నారసింహుడికి పూజలు చేశారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ వి.సుబ్రహ్మన్యన్ తన సతీమణి సరస్వతితో కలిసి దర్శించుకున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జ�
Justice Subhash Reddy | యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా