భారత రాజ్యాంగమే అత్యున్నతమైనదని, ప్రజాస్వామ్యానికి చెందిన మూడు విభాగాలు దాని కిందనే పనిచేస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.
BR Gavai: రాజ్యాంగమే అత్యున్నతమైందని, ప్రజాస్వామ్యంలోని మూడు శాఖలు దాని కిందే పనిచేస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. పార్లమెంట్కు సవరణలు చేసే అధికారం ఉంద
Jagdeep Dhankhar: పార్లమెంటే అత్యున్నతమైందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఢిల్లీ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పార్లమెంట్ను మించినది ఏదీ లేదన్నారు.
మణిపూర్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాల పహారాలో పరిస్థితి కుదుటపడుతున్నది. సమస్యాత్మక ప్రాంతమైన చురచాంద్పూర్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలి�
అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లుగా పార్లమెంటు అత్యున్నతమైనది కాదని, రాజ్యాంగమే అన్నింటికంట�
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (నమసే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోని అంశం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి రాష్ట్రం చేసే సవరణలు చెల్లవని, పూర్తిగా కేం ద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అం�
సుప్రీంకోర్టు జడ్జిలుగా 9 మంది పదోన్నతికి ఓకే రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీకి అవకాశం 33కు పెరుగనున్న సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య న్యూఢిల్లీ, ఆగస్టు 25: సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించడానికి సీజేఐ జ
దర్యాప్తు బాధ్యత సీబీఐదేనంబి నారాయణన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణన్యూఢిల్లీ, జూలై 26: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త నంబి నారాయణన్ (79)కు సంబంధించిన గూఢచర్య కేసులో అక్రమంగా వ్యవహర�