రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తన వర్గం ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా.. టీపీసీ�
తాను చేసిన తప్పేంటో పార్టీ పెద్దలే చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు కోరారు. పార్టీ పదవుల విషయంలో ఇటీవల కొంతమంది మహిళా నేతలతో గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్
Sunitha Rao | టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని �
Congress | త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే పోటీ మొదలైంది. పార్టీ కోసం కష్టపడిన అర్హులకు పదవులు దక్కకుంటే గాంధీ
కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ చెప్తున్న ‘నారీ న్యాయ్' ఎక్కడ అమలవుతున్నదని న�
Sunitha Rao | జాతీయ స్థాయిలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్' పేరుతో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసేందుకు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో మాత్రం అందుకుభిన్నమైన వాతావరణం నెలకొన్నదని మహిళా కాం�