జొన్న, పొద్దుతిరుగుడు పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వెంటనే జిల్లాల వారీగా ఏర్పాట్లు చేయాలని ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 2వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగవుతున్నది. ఈ యేడాది అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా నీళ్లు విడుదల చేయడంతో పత్తికుంటపల్లి, కేశన్న
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట వేసింది మొదలు.. చేతికొచ్చిన దిగుబడి అమ్ముకునే వరకూ అరిగోస పడాల్సిన దుస్థితి దాపురించింది. సర్కారు మాటలు నమ్మి పంట మార్పిడి చేసి వాణిజ్య పంటలు వేసి�
పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని మండుటెండలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో రాజీవ్ రహదారిపై రైతులు ఆదివారం ధర్నా చేశారు. రైతులకు స్థానిక సర్పంచ్ తిరుపతిరెడ్డి మద్దతుగా ధర్నాలో
మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి సీఎం రేవంత్ర�
సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేసేందుకు గత నెలలో మార్క్ఫైడ్ అధికారులు ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను అధికారులు పూర్తి చేసినప్పటి