మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి సీఎం రేవంత్ర�
సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేసేందుకు గత నెలలో మార్క్ఫైడ్ అధికారులు ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను అధికారులు పూర్తి చేసినప్పటి