బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. దే
1977(పీఓటీ) చట్టాన్ని రద్దు చేసి, అసైన్డ్ భూములు కలిగిన వారికే పూర్తి హక్కులు కల్పించాలని తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రోళ్ల శివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను జూన్లోపు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెడతామని, పెన్డౌన్కు దిగుతామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని అల్టిమేట
పెన్షన్పై సీలింగ్ ఎత్తివేయాలని, కరువుభత్యంతో కూడిన కనీస పెన్షన్ను నెలకు రూ.9 వేలు చెల్లించే దాకా పోరాడుతామని తెలంగాణ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నేతలు స్పష్టం చేశారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమాఖ్య 50 వసంతాలను పురస్కరించుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండురోజులపాటు సభలు నిర్వహించారు.