‘వేలాది సూసైడ్ బాంబర్లు దాడి చేయడానికి మా వద్ద సిద్ధంగా ఉన్నారు’ అంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరోసారి భారత్కు హెచ్చరికలు చేశాడు. మసూద్ అజార�
Masood Azhar : ఇండియాపై దాడి చేసేందుకు ఒకరిద్దరు కాదు.. వందలు కాదు.. వేల మంది మానవబాంబర్లు సిద్ధంగా ఉన్నారని పాకిస్తాన్ లోని ప్రమాదకర తీవ్రవాది మసూద్ అజార్ అన్నాడు.
భారత్కు వ్యతిరేకంగా పొరుగు దేశాలు ఏకం అవుతున్నాయా?.. ఇప్పటికే పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి కాలుదువ్వుతుంటే, చైనా తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ తెరమీదికి వచ్చింది. కవ్వింపు చర�
Congo | కాంగోలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. నార్త్ కివూ ప్రావిన్స్లోని బెనీ నగరంలోని ఓ బార్లో ఈ ఘట�
Taliban : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆత్మాహుతి దళాల ప్రత్యేక బెటాలియన్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బెటాలియన్కు లష్కరే-మన్సూరి...