Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) ఆదివారం సిద్దిపేటలోని రైతు బజార్(Raitu Bazar)ను ఆకస్మికంగా సందర్శించారు.
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సదాశివపేట (Sadashivapet) తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు.
కరీంనగర్ జిల్లాలో వరద ముప్పు తప్పించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశ�
cancel contract | శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను