భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ప్రసిద్ధ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విలువైన సందేశాన్ని ఇచ్చారు. పూరీ బీచ్లో ఆదివారం అందమైన సాండ్ ఆర్ట్ను రూపొందించారు. �
భువనేశ్వర్: ధరిత్రి దినోత్సవం సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం ఎంతో ఆకట్టుకుంటున్నది. అంతేగాక పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడంతోపాటు దీని ప్రాముఖ్యాన్ని అందరికీ గుర్త
భువనేశ్వర్: ఆదివారం కన్నుమూసిన భారత గాన కోకిల లతా మంగేష్కర్కు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో నివాళి అర్పించారు. ఒడిశాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడైన ఆయన పూరీలోని సముద్ర తీరంలో లతా మంగేష్క�
7000 సముద్రపు గవ్వలతో గణేశుడి విగ్రహం | ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వినాయక చవితిని అందరూ ఎంతో భక్తి విశిష్టలతో జరుపుకుంటున్నారు. గణేశుడికి మంటపాలు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.