‘మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం, ఘర్షణ వాతావరణంతో లబ్ధి పొందాలన్న వ్యూహాలు దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయవు. అందుకే దక్షిణాది నుంచి ప్రజాకర్షణ కలిగిన, బలమైన, యువ నేతలను తయారు చేయలేకపోతున్నాం
తెలంగాణలో గొర్రెల సంతతితోపాటు మాంసం ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న కృషిలో కీలక ముందడుగు పడింది. ఒక్కొక్క గొర్రెకు మూడేసి గొర్రె పిల్లలను పుట్టించేందుకు పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిట
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ప్రతి నిమిషమూ.. ప్రధానమే కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్�
మంత్రి ఎర్రబెల్లి | మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చనను న విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
ఎన్నారై | ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఈ నెల 2న ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్ష�
ఎంపీ రంజిత్ రెడ్డి | ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మార�